నా సేన కోసం నా వంతుకు నీహారిక నాయుడు విరాళం

ఉప్పల్ నియోజకవర్గం: వీరమహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నీహారిక నాయుడు
జనసేన పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాన్ ని కలిసి రాజకీయం సామాజిక బాధ్యత అని నేటి తరం యువతకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పిస్తున్న జనసేన పార్టీ కోసం, విలువలు కలిగిన సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పిస్తున్న నాయకుడి కోసం మొదలయిన కార్యక్రమం నా సేన కోసం నా వంతు ఇది మన అందరి బాధ్యత. నా బాధ్యతగా నా తరఫున రూ.2,00,000 /- ను అందించడం జరిగింది.