వారాహి యాత్రను ఎవరూ ఆపలేరు: బొర్రా వెంకట అప్పారావు
సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగినది. అదేవిధంగా ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జూన్ 14వ తేదీన జరిగే వారాహి కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని, సత్తెనపల్లి నియోజకవర్గంలో వారాహి విజయవంతం అవ్వాలని నియోజకవర్గంలో ప్రతిరోజు కార్యక్రమం జరిగేలాగా జనసైనికులకు భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ వారు మండల కమిటీ వారు జనసైనికులు అభిమానులు పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-9.46.32-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-9.46.33-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-9.46.33-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-9.46.32-PM-462x1024.jpeg)