మానస వికలాంగ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
ఆదివారం రాజోలు లో ఉన్న మా మానస వికలాంగ అనాధాశ్రమంలో పడమటి పాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఆకుల రాము కుమారుడు హితేష్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి తాతగారు ఆకుల బాలకృష్ణ, జనసేన నాయకులు, పంచదార చిన్న బాబు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-27-at-14.08.18-846x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-27-at-14.08.21-1024x460.jpeg)