జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం జనసేన నాయకులు
హైదరాబాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సోమవారం పి.గన్నవరం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, కొమ్ముల కొండలరావు, తోట శ్రీనివాసరావు, కంచిపల్లి అబ్బులు యర్రంశెట్టి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-07.17.14-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-07.08.33-532x1024.jpeg)