పీఏసీ సభ్యులు నాగబాబును మర్యాదపూర్వకంగా కలసిన చైతన్య
పుంగనూరు: చిత్తూరు జనసేన పోగ్రామ్ కమిటీ సెక్రటరీగా నియమితులైన చైతన్య తొలిసారి జనసేన పీఏసీ సభ్యులు నాగబాబును హైదరాబాదులోనీ తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అశీస్సులు తీసుకున్నారు. ఈ స్మావేసంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించి, త్వరలోనే పుంగనూరు పర్యటనకు విచ్చేస్తానని నాగబాబు చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-5.21.25-PM-1024x682.jpeg)