గాజులరామారంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తో పాటు గాజులరామారంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నందగిరి సతీష్ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-24-at-18.12.18-1024x768.jpeg)