రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న పంజా వేమవరం జనసేన

పంజా వేమవరం గ్రామంలో జనసేన నాయకులు రైతులను కలిసి వ్యవసాయనికి నీటి కొరత, పంటచేను నేరలు తియ్యడంతో ఆందోళన బాధపడుతున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల జడ్పీటీసీ గుండా జయ ప్రకాష్ నాయుడు, వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ, వీరవాసరం వైస్ యం.పీ.పీ అడ్డాల శ్రీరామ చంద్రమూర్తి (రాము), మేడిచర్ల అబ్బులు, తోట బుజ్జి, కామిశెట్టి హేమంత్, మొఖామట్ల దుర్గా ప్రసాద్, పంజా తాతాజీ, మద్దాల మణికృష్ణ, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.