వికలాంగులకు ట్రై సైకిల్స్ ని అందజేసిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేనపార్టీ ఆధ్వర్యంలో.. తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 3 ట్రై సైకిల్స్ ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి మాధవి, శ్రీమతి సుధ తూరంగి గ్రామంలోని పగడాల పేట ప్రాంతంలోని వికలాంగులకు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తూరంగి గ్రామ జనసైనికులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.44-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.45-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.45-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.45-PM-2-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.46-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.15.46-PM-1-1024x461.jpeg)