క్రియాశిలక సభ్యత్వాల కిట్లు పంపిణి కార్యక్రమ పనులను పర్యవేక్షించిన పంతం నానాజి

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జూన్ నెలలో 10,11,12 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే క్రియాశిలక సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్స్ కి మండలాల్లో సన్మాన ప్రక్రియలో భాగంగా నేడు కాకినాడలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన క్రియాశిలక సభ్యత్వాల కిట్లు పంపిణి సన్నాహాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజి దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.