మన ఊరు మన అట కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ
కాకినాడ: 2వ డివిజన్ లో గల సిటీ కాలనీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మన ఊరు – మన ఆట పిలుపులో భాగంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాలమేరకు సంక్రాతి సంబరాల్లో భాగంగా గురువారం కాకినాడ రెండవ డివిజన్ లో గల సిటీ కాలనీలో డివిజన్ ఇంచార్జ్ గోపు వెంకటరమణ, దుగ్గన మణికంఠ శారథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంతం నానాజీ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రధమ బహుమతి అందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-7.00.11-PM-1024x576.jpeg)