కార్తీకమాస ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పంతం నానాజీ
కాకినాడ రూరల్, కార్తీకమాసం సందర్బంగా రేపూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-17.29.15-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-17.29.16-1-1024x462.jpeg)