జగనన్న ఇళ్ళు-పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమంపై జనసేన నాయకులతో పంతం నానాజీ సమావేశం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 12, 13, 14 తేదీలలో జగనన్న ఇళ్ళు-పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం వివరాలను తెలియచేయడానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన డివిజన్ల నాయకులతో కాకినాడలో సమావేశమైన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.