జనసేనానిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల వ్యాఖ్యలను ఖండించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జరిగిన మీడియా సమావేశంలో శెట్టిబత్తుల రాజబాబు మరియు రూరల్ నాయకులలతో కలిసి ఖండించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-13-at-8.25.23-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-13-at-8.25.21-PM-1024x461.jpeg)