వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకున్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, తిమ్మాపురం, కాకినాడ, గంగనపల్లి, రేపూరు గ్రామాల్లో జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.