సమస్యలపై ఎమ్మార్వోకి వినతిపత్రం ఇచ్చిన పాటంశెట్టి సూర్యచంద్ర
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-4.43.17-PM.jpeg)
జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగ్గంపేట తహసీల్దార్ ఆఫీస్ నందు ఎమ్మార్వోకి వినతి పత్రం ఇచ్చిన జగ్గంపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. వినతి పత్రాలకు సంబందించి ఎకనాలెడ్జ్ మెంట్ లు కూడా ఎమ్మార్వో దగ్గర నుండి తీసుకోవటం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు.