డిజిటల్ క్యాంపెయిన్ అప్పనపల్లి జనసైనికుడు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో బాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పి.గన్నవరం నియోజకవర్గం, అప్పనపల్లి ప్లకార్డ్ తో నిరసన చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో వీది సత్తిబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.