ప్రజా పోరాట యాత్రలో పత్తికొండ జనసేన

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, లింగంపల్లి, సంధిగట్టు, పులుగుమ్మి గ్రామాల్లో జనసేన పార్టీ ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆదివారం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం మార్గం చేస్తామని జనసేన నాయకులు సి.జి రాజశేఖర్ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు వడ్డే వీరేష్, స్వామి, బాబ్జి, ఖలీల్, రాకేష్, మధు, పులి, సురేష్ మరియు వడ్డే నాగరాజు పాల్గొనడం జరిగింది.