రామాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పత్సమట్ల ధర్మరాజు

ఉంగుటూరు నియోజకవర్గం: ఉంగుటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్మవారి రామాలయం నందు విగ్రహ ప్రతిష్ట సందర్బంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్, శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ వేడుకలో జనసేన నాయకులు సూరత్తుల అయ్యప్ప, సమ్మంగి దుర్గబాబు, సుంకర భాను ప్రకాష్, సూరత్తుల అశోక్, చోడే రాజేష్, గ్రామ జనసైనికులు తదిరులు పాల్గొన్నారు.