ప్రజల పక్షాన నిలబడే నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ – బత్తుల

  • జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 48వ రోజు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో జనంకోసం జనసేన – మహా పాదయాత్రలో ప్రజనాయకులు బత్తుల బలరామకృష్ణ బొల్లెద్దు పాలెం గ్రామ జనసేన శ్రేణులతో కలిసి ఉధృతంగా, ఉత్సాహంగా గ్రామంలో పర్యటిస్తూ, ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, జనసేన పార్టీ పక్షాన ప్రజలకు భరోసాను కల్పిస్తూ, ప్రజల పక్షాన పోరాడే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి జనసేన పార్టీని గెలిపించాలని కరపత్రాలు ఇంటింటికి పంచడం జరిగింది. ఈ పాదయాత్రలో కట్ట వెంకన్న బాబు, పుప్పాల ప్రసాద్, ఈ.పి యేసురాజు, కడెం ప్రదీప్, కురుమళ్ళ సూరిబాబు, కురుమళ్ళ సాయి, పుప్పాల మణికంఠ, నందే రాజు, పుప్పాల సూరిబాబు, పితాని రాము, పంచకర్ల సాయికృష్ణ, పులగం వెంకన్నబాబు, పులగం వీరబాబు, కడెం భార్గవ, మంగం బాబి, పుప్పాల సూరిబాబు, నక్క తాతాజీ, పితాని శ్రీను, పుప్పాల చిన్ని, మండల నాయకులు అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, స్వామి, గ్రామపెద్దలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.