పవనన్న ప్రజాబాట.. ప్రజల్లోకి దూసుకెళ్తున్న రాజంపేట జనసేన
రాజంపేట: రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమం 33వ రోజు తాళ్లపాక పంచాయతీలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు జడ్డా శిరీష, బండి లక్ష్మీదేవి, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీర మహిళలు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడుపోలిశెట్టి శ్రీనివాసన్, భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, జంగాల శిరీష, బండి లక్ష్మీదేవి, సుగుణ, పావని, జన సైనికులు వీర మహిళలు మరియు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-02-at-9.38.20-PM-1-1024x576.jpeg)