విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన పెనుమంట్ర జనసైనికులు
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెనుమంట్ర జనసైనికులు శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-10.46.41-PM-1024x768.jpeg)
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెనుమంట్ర జనసైనికులు శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.