విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన పెనుమంట్ర జనసైనికులు

జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెనుమంట్ర జనసైనికులు శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.