ప్రజలు కష్టాలుకు చలించిన జనసైనికులు

వి.మాడుగుల, మండల కేంద్రమైన మాడుగుల పంచాయతీ పరిధిలో ఉన్న 10 వార్డ్ లో సైడ్ కాలువ లేక పడుతున్న ఇబ్బందులు చూసి జనసైనికులు చలించి పోయారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా జనసైనికులు 25 వేలు రూపాయలు తమ సొంత డబ్బులతో అక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులు రొబ్బ మహేష్ కి కాలువలు లేకపోవడంతో జనసేన అద్వారంలో కాలువ కట్టించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల చిన్నా, రాకేటి నూకరాజు, కూడా మహేష్, గళ్ళ గణేష్, ఇల్లపు రమేష్, వేపడా నాగు, సంతో నూకరాజు, మంచాల శివ, అప్పి పాల్గొన్నారు.