పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కొర్లపాటి సూర్యవతి, ఉలిసి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.