శ్రీ కోదండరామాలయం పునఃవిగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం మండలం, చింతలమెరక గ్రామంలో శ్రీ కోదండరామాలయం పునఃవిగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ(పండు), ముమ్మిడివరం నగరపంచాయతీ అధ్యక్షులు కడలి కొండ, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెమ్మాడి గంగాద్రి, బొంతు వీరబాబు, బొంతు వెంకట రమణ, విత్తనాల రవితేజ మొదలగువారు పాల్గొన్నారు.