పోలవరం నియోజకవర్గ ఏడు మండల నాయకులకు మండలాద్యక్షులుగా నియామకపత్రం అందించిన జిల్లా అద్యక్షులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సంస్థాగత నాయకుల సదస్సు ఇంచార్జ్లు, స్టేట్, జిల్లా, మండల మరియు లోకల్బాడీ ఎలక్షన్లో విజయం సాదించిన నాయకులతో మీటింగ్లో పోలవరం నియోజకవర్గ ఏడు మండల నాయకులకు మండలాద్యక్షులుగా నియామకపత్రం అందించిన జిల్లా అద్యక్షులు చినబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్ చేతులమీదుగా
కొయ్యలగుడెం తోట రవి
బుట్టాయగూడెం తెల్లం రవిప్రసాద్
పోలవరం గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ
జీలుగుమిల్లి పసుపులేటి రాము
టి నర్సాపురం అడపా నాగరాజు
కుక్కునూర్ ములిశెట్టి యుగంధర్
వేలేరుపాడు గణేశుల ఆదినారాయణ లు మండల అద్యక్షులుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది. అందరికీ పోలవరం నియోజకవర్గ జనసేనపార్టీ నుండి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-7.43.33-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-7.43.34-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-7.43.35-PM-1024x768.jpeg)