జనసేన సమన్వయ కమిటీ సభ్యులకు పోలిరెడ్డి అభినందనలు

నిడదవోలు: జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా నియమితులైన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ కొటికలపూడి గోవిందరావు ను, అలాగే జనసేనపార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజమండ్రి రూరల్ ఇంఛార్జ్ కందుల దుర్గేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట రత్నం.