నీలకంఠేశ్వర స్వామి కుంభాభిషేకంలో పాల్గొన్న పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం రూరల్, ఏరుపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి జరిగిన కుంభాభిషేకంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-4.03.06-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-4.03.06-PM-1-1024x576.jpeg)