సమ్మర్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం

పాడేరు: పెదబయలు మండలం, జడిగుడ గ్రామంలో జరిగిన సమ్మర్ వాలీబాల్ మెఘా టోర్నమెంట్ లో గెలుపొందిన వాలీబాల్ పెద్దకొడపల్లి టీమ్ కి జనసేన పార్టీ పెదబయలు మండల అ్యక్షుడు జాగారపు పవన్ కుమార్ బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు జాగారపు కళ్యాణ్ కొర్ర జీవన్, పి బుజ్జి, టి రాంబాబు, శ్రీను పాల్గొన్నారు. గ్రామస్థులు జనసేన నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికారు.