తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంఛార్జి నేమురీ శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాల మేరకు జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ పవన్ కుమార్ అధర్వంలో ఇటీవల పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకి కారణం అయిన వనమా రాఘవని వెంటనే ఊరి శిక్ష వేయాలి అని ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి ఆ రాక్షసుని ఎన్కౌంటర్ చేయాలి అని జనసేన విద్యార్ది విభాగం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అంజి, హేమంత్, ఖమ్మం విద్యార్ధి నాయకులు పొంది వంశీ, బండి రామ్ ప్రసాద్, M.పవన్ కళ్యాణ్ మరియు సాయి, నాగ ప్రసాద్, వంశీ, సన్నీ, బన్నీ, ధను పాల్గొన్నారు.