జనసేన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళిన రాజనగరం జనసేన శ్రేణులు

రాజనగరం: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా చలో మచిలీపట్నం సభా వేదికకు రాజనగరం నియోజకవర్గము నుండి జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో రాజనగరం మండలం నుండి జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.