డిజిటల్ క్యాంపెయిన్ లో రాజనగరం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-21-at-11.50.34-AM.jpeg)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజనగరం ఇంచార్జ్ శ్రీ మేడా గురుదత్తు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు @Bharat YSRCP Raise_Placards_YSRCP_MP మీ యొక్క పార్లమెంట్ పరిధిలో ఓటరుగా మా విన్నపం, అలాగే పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని జనసేన పార్టీ తరుపున జనసేన నాయకులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు మరియు జనసైనికులు కోరారు.