పి.హరిప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజేష్ యాదవ్
తిరుపతి, జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ పి.హరిప్రసాద్ ఆదివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తుండగా తిరుపతి రైల్వే స్టేషలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనస్వాగతం పలకడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-09-at-14.40.50.jpeg)