శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజేశ్వరరావు బొంతు

రాజోలు, దేవీ నవరాత్రులు మహోత్సవ శుభ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లవ పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లింగి దుర్గాప్రసాద్, చింతా స్వామి, ప్రసాద్(పికె), బన్నీ, మేకలు ఏసుబాబు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, బందెల రత్న రాజు, బంగార్రాజు, గంగ ప్రసాద్, పోలిశెట్టి గణేష్, గుండుబోగుల సాయి నరసింహ తదితరులు దర్శించుకోవడం జరిగింది.