చిన్నపాండ్రాక గ్రామస్థులతో సమావేశమైన రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: కృత్తివెన్ను మండలం పర్యటన నేపథ్యంలో చిన్నపాండ్రాక గ్రామస్థులతో పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృత్తివెన్ను మండల కార్యదర్శి పయ్యావుల నాగాంజనేయులు, పయ్యావుల జ్యోతి గణేష్, మోటేపల్లి వెంకటేష్, కూనపరెడ్డి మహేష్, ముత్యాల నాని, హిదయ్ తుళ్ళ, బంటుమిల్లి మండల ఉపాధ్యక్షుడు గోట్రు రవి కిరణ్, పోలగాని లక్ష్మీ నారాయణ, యడ్లపల్లి రుకేష్, కొఠారి మల్లిబాబు, బాకీ నాని, సాయి కిరణ్, శివ స్వామి గ్రామస్థులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.