లోవరాజు కుటుంబానికి భరోసా
- వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండదండలతో అక్రమ మైనింగ్ కి అండదండలుగా నిలుస్తున్న అధికారులు
పర్యావరణానికి హాని చెస్తున్న ఎవ్వరిని వదిలేది లేదని, న్యాయపోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని పవన్ కళ్యాణ్ స్పూర్తితో పోరాటంలో ముందుకి వెళ్తామని మాకవరం గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన లోవరాజుకి కంపెనీ నుంచి వస్తున్న ఒత్తిడికి అనకాపల్లి జనసైనికులు లోవరాజు ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-21-at-3.50.43-PM-1024x461.jpeg)