చినబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి అప్పల నాయుడు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు)ని భీమవరంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి స్వగృహంలో జరుగుతున్న లక్ష్మి గణపతి హోమంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-18.19.30-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-18.19.32-770x1024.jpeg)