టిడిపి-జనసేన పొత్తుల పుకార్లపై స్పందించిన రెడ్డి అప్పల నాయుడు

టిడిపి జనసేన పార్టీ కలుస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పై స్పందించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు జనసైనికులు గానీ.. జనసేన నాయకులు గానీ.. కార్య కర్తలు గానీ.. స్పందించనవసరం లేదని.. వీలయితే ఆ సమయాన్ని పార్టీ బలోపేతం కోసం కృషి చేయవలసినదిగా కోరుతూ.. ఈ విషయంలో అధిష్టానందే తుది నిర్ణయం అని తెలియజేశారు.