వీరా సాయేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు, అమెరికాలో దుండగుల కాల్పులలో గురువారం రాత్రి మరణించిన వీరా సాయేష్ కుటుంబ సభ్యులను జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలనాయుడు శుక్రవారం సత్రంపాడులోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-21-at-15.48.51.jpeg)