గంగనపల్లి గ్రామంలో నేటి నుండి పేదలకు, వృద్దులకు నిత్య అన్నదాన కార్యక్రమం
కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి గ్రామంలో స్థానికులు ముమ్మిడి రాజబాబు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ద్వారా నేటి నుండి పేదలకు, వృద్దులకు నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించు సందర్బంగా సంస్థ లో సేవ చేసేవారికి టి-షర్ట్స్ అందించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-03-at-16.59.17-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-03-at-16.59.18-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-03-at-16.59.19-1024x462.jpeg)