వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి: పోలీసులకు జనసేన ఫిర్యాదు

కైకలూరు: జనసేనానిని కించ పరిచే విధంగా ప్లెక్సిలు పెట్టినందుకు గాను కైకలూరు నియోజవర్గం కలిదిండి మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గురించి శాంతియుతంగా కలిదిండి ఎస్సై కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లగోపుల చలపతి, బట్టు లీల కనకదుర్గ, మహేష్ చెన్నం, శెట్టి చక్రపాణి, వలవల రవితేజ, చిన్నపరుపు నాగార్జున, కడిమి శివ బాబు, శ్రీరామ్, సాయి, మదన్,
సాయి, గంధం శీను, చిట్టూరి సురేష్, కోట నాగేంద్ర, విన్నకోట సుధాకర్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.