జనసేన పుస్తకాన్ని ఆవిష్కరించిన రేపాక ఇందు
గాజువాక, గాజువాకకు చెందిన అఖండ దివ్యాస్త్రం నాగు ఆగస్టు 15 భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాని పురస్కరించుకుని దివ్యాస్త్రం నాగు వ్రాసిన జనసేన పుస్తకాన్ని ఆయన కుమార్తె రేపాక ఇందు చేతూల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పుస్తకాని శరవేగంగా ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తానని తెలిపారు. గతంలో ఆయన వ్రాసిన 4 పుస్తకాలను ముద్రించి ఉచితంగా ప్రచురించిన విషయం తెలిసినదే.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-10.36.09-461x1024.jpeg)