పెళ్లకూరులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సూళ్లూరుపేట: విజయ్ మల్లాం అధ్వర్యంలో పెళ్లకూరు మండలంలో జనసేన, తెలుగుదేశం పార్టీల గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్ తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-7.39.52-PM-1024x768.jpeg)