రామగుండం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యం గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామగుండం నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జాతీయ జండాను జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు రావుల మధు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రావుల మధు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 1950 జనవరి 26న రాజ్యాంగం ఆమోదం పొందింది, ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర ఎంతో మంది త్యాగాల ఫలితం. నియోజకవర్గ ప్రజాలు ఆనందంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోడం సంతోషం విషయం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు మంథని శ్రవణ్, ఏముర్ల రంజిత్, కుమార్, రవి కాంత్, వీరమహిళలు మంగా, రేణుక, ఝాన్సీ, నాయకులు సంతోష్, లోకేష్, అశ్విత, నరేష్, మనోజ్, విశ్వజ్ఞ, అజయ్, సమ్మయ్య మరియు జనసైనికు పాల్గొన్నారు.