సమస్యల పరిష్కార దిశగా పని చేయించిన వీరమహిళ రియా

పాలకొల్లు లో వార్డ్ 17 అచ్చిగట్లపాలెం పరశురామయ్య గారి తోట వద్ద ఆదివారం కంప్లైంట్ ఇవ్వడంతో మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి, పారిశుద్ధ్యత శుభ్రం చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బ్బంది పడుతున్నారని జనసేన పార్టీ వీర మహిళ రియా దగ్గరుండి పనిచేయించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని వీర మహిళ రియా నిరూపించారు.