శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి జాతర ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం, సిహెచ్ గున్నేపల్లిలో శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉత్సవ కమిటీ మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి ఉత్సవములోపాల్గొని, అమ్మవారిని ప్రార్ధించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.