అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము

భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మలికిపురం ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడి మోహన్, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్.