Hyderabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ కమిటీని ప్రకటించిన శ్రీ శంకర్ గౌడ్
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ కమిటీని ప్రకటించిన జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/N_._Shankar_Goud_.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-7.30.26-PM-724x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-7.30.26-PM-1-724x1024.jpeg)