శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములో పాల్గొన్న శివదత్ బోడపాటి
పాయకరావుపేట నియోజకవర్గం: నక్కపల్లి మండలం, జానకయ్యపేట గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆలయ కమిటీ మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-6.20.38-PM-1024x581.jpeg)