Singanamala: జోరుగా వెస్ట్ నరసాపురం జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థి ప్రచారం

అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం వెస్ట్ నరసాపురం జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేయుచున్న పాతలోత్ ధనలక్ష్మి మద్దతుగా శుక్రవారం నాగుల గుడ్డం, గురుగుంట్ల గ్రామాలలో ఇంటింట ప్రచారంలో పాల్గోన్న జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి, పచ్చబొట్ల పద్మావతి, శింగనమల నాయకులు పురుషోత్తం రెడ్డి, సాకే మురళీకృష్ణ, జనసేన జిల్లా కార్యదర్శి జయమ్మ, జనసేన వీరమహిళ రూప, జనసేన నాయకులు విశ్వనాథ్, సంతోష్, శీను, అశోక్, చరణ్, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.