జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సోమేశ్వరం గ్రామ రైతులు
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఇవ్వడానికి తన సంపాదనలో 5 కోట్లు విరాళం జనసేనపార్టీకు ప్రకటించడంతో మండపేట నియోజకవర్గం సోమేశ్వరం గ్రామంలో రైతులు హర్షవ్యక్తం చేసి.. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-06-20h17m55s383.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-06-20h29m08s165.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-06-20h29m15s029.png)